
ఓంసాయిరాం జైసాయిరాం..
సమస్త ప్రపంచం తన స్వరూపంగా భావించేవారికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహ్యం, రాగం ఉండవు.అశాశ్వతమైన జీవితం కోసం కర్మలు చేసేవారు గాఢాంధకారంలో, సామాన్యమైన జ్ఞానంతోనే తృప్తిపడేవారు అంతకంటే చీకటిలో మగ్గిపోతారు.
అజ్ఞానంవలన మన కళ్ళు మూసుకుపోతున్నాయి.జ్ఞానప్రపంచంమంతటఅందకారమైపొతున్నాది.మన కళ్ళు దేవుడిని తప్ప మిగిలిన అన్నింటినీ చూస్తుంటాయి.
ఆత్మ దేవుడిని తప్ప మరేదీ చూడదు.జ్గ్ణానప్రపంచములొ అందకారముండదు, చైతన్యవంతమైన ఆత్మను మేల్కొలిపితె మనం ఆ దేవున్ని ప్రతి పువ్వులొను చూడగలము,నవ్వుతుంటాడు. ఒక్కొక్క సూర్యకిరణంతో వచ్చి ‘క్షేమమేగా’ అని పలకరిస్తుంటాడు. రాత్రి పూట నక్షత్రాలనే అక్షరాలుగా చేసుకుని ఉత్తరం కూడా రాస్తుంటాడు. మెరుపుతో సంతకం చేస్తాడు. కోకిల అతని వేణువై ఉంది. కానీ మనమే అతనిని చూడలేకపోతున్నాం. వినలేకపోతున్నాం. ఇక్కడ అజ్ఞానమనె మాయ ఆత్మను కప్పబడి వున్నది. ఈ మాయవలె కప్పడిన ఆత్మజ్గ్ణానము ఆ భగవంతుని స్వరూపము.
నిజానికి ఈ మాయా అనగ ఏమిటి? మాయా ఎల్లప్పుడు జీవియోక్క స్వభావమును పరిక్షించును,{మంచికి ముందు ఒక చెడు కాచుకుని వుండును''ఆశ్వాధించుకొనును''}అది జ్గ్ణానమును విప్పి పిప్పిచేయును,జీవియోక్క సంజీవియైన ఆత్మనుండి వేరు చేయును. ఇచ్చట వచ్చే అహం ధర్మముయోక్క నీతిని ధారి తప్పించును.
No comments:
Post a Comment