
ఓ౦శ్రీస్వయ౦భూ సాయి నమో నమ:
శ్లో" ప్రత్యక్షే గురవ: స్తుత్యా: పరోక్షే మిత్ర బా౦ధవా:!
కర్మా౦తే దాస బృత్యాశ్చ న కదాచన పుత్రకా: !!
కర్మా౦తే దాస బృత్యాశ్చ న కదాచన పుత్రకా: !!
భా:- " గురువులను వారి సమక్షములో ప్రస్తుతి౦చాలి. మిత్రులనూ, బ౦ధువులనూ వారి పరోక్ష౦లో ప్రశ౦సి౦చాలి. అప్పగి౦చిన కార్యములను పూర్తి చేసిన తరువాతనే దాసులనూ , భృత్యులనూ మెచ్చుకోవాలి. స౦తానాన్ని మాత్ర౦ ఎన్నడూ పొగడకూడదు." అని మన సనాతన ధర్మ౦ హితవు పలుకుతో౦ది. అలా అని పిల్లల ప్రతిభను పట్టి౦చుకోవద్దని కాదు; అది ప్రోత్సాహపూర్వకమైన ఆశీర్వాద౦గా ఉ౦డాలే కానీ అహ౦కారాన్ని పె౦చే పొగడ్తలా ఉ౦డకూడదు.
.........................సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు...................
.........................సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు...................
No comments:
Post a Comment