అందరివాడు ఆపదమొక్కులవాడు గోవిందుడు అందరివాడు!!

తిరుమల గిరులలో వెలసిన కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !! ”
భగవంతుడే సర్వానికీ యజమాని, అందుకు వేదాలే ప్రమాణమం అందరినీ రక్షించువాడు ఆ పరమాత్ముడే, ఆపద సమయంలో అందరికీ ముందుగా వేంకటేశ్వరస్వామి పేరే గుర్తుకు వస్తుంది. అంతగా ఆ గోవిందుడు భక్తుల మనసును ప్రభావితం చేస్తుంటాడు. ఆపదలను తొలగించి అనుగ్రహిస్తుంటాడు.గోవింద నామ స్మరణం సర్వపాపహరణం.భక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి.ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి.స్వామి నామం ఒక్కసారి పాఠిస్తెచాలు సర్వశూభాలు సిద్దిస్తాయి.పూర్వజన్మ పుణ్యఫలమే తప్ప, మరేమీ కాదు. ఏడు కొండల వాడు భక్త పరాధీనుడు కావున తన భక్తులను ఆదుకోవడానికి భక్తులు ఎక్కడికి ఏ రూపం లో రమ్మని అడిగితే అక్కడ ఆ రూపంలో వెలిసే భక్తానుకంపుడు ఆ శ్రీనివాసుడు.

తిరుమల గిరులలో వెలసిన కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !! ”
భగవంతుడే సర్వానికీ యజమాని, అందుకు వేదాలే ప్రమాణమం అందరినీ రక్షించువాడు ఆ పరమాత్ముడే, ఆపద సమయంలో అందరికీ ముందుగా వేంకటేశ్వరస్వామి పేరే గుర్తుకు వస్తుంది. అంతగా ఆ గోవిందుడు భక్తుల మనసును ప్రభావితం చేస్తుంటాడు. ఆపదలను తొలగించి అనుగ్రహిస్తుంటాడు.గోవింద నామ స్మరణం సర్వపాపహరణం.భక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి.ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి.స్వామి నామం ఒక్కసారి పాఠిస్తెచాలు సర్వశూభాలు సిద్దిస్తాయి.పూర్వజన్మ పుణ్యఫలమే తప్ప, మరేమీ కాదు. ఏడు కొండల వాడు భక్త పరాధీనుడు కావున తన భక్తులను ఆదుకోవడానికి భక్తులు ఎక్కడికి ఏ రూపం లో రమ్మని అడిగితే అక్కడ ఆ రూపంలో వెలిసే భక్తానుకంపుడు ఆ శ్రీనివాసుడు.
No comments:
Post a Comment