హనుమాన్ చాలీసా..
చౌపాయి
శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరుణౌ రఘువర విమలయశ – జో దాయక ఫలచారి
బుద్ధిహీన తను జానికై – సుమిరౌఁ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహు మొహి – హరహు కులేశ వికార్
శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరుణౌ రఘువర విమలయశ – జో దాయక ఫలచారి
బుద్ధిహీన తను జానికై – సుమిరౌఁ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహు మొహి – హరహు కులేశ వికార్
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర – జయ కపీశ తిహుఁ లోక ఉజాగర
రామదూత అతులిత బలధామా – అంజనిపుత్ర పవన సుత నామా
మహావీర విక్రమ భజరంగీ – కుమతి నివార సుమతి కే సంగీ
కాంచన వరణ విరాజ సుకేశా – కానన కుండల కుంచిత కేశా
హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై – కాంథే మూంజ జనేవూ ఛాజై
శంకర సువన కేసరీ నందన – తేజ ప్రతాప మహా జగవందన
విద్యావాన గుణీ అతి చాతుర – రామ కాజ కరివేకో ఆతుర
ప్రభు చరిత్ర సునివేకో రసియా – రామ లఖన సీతా మన బసియా
సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా – వికట రూప ధరి లంక జలావా
భీమ రూప ధరి అసుర సంహారే – రామచంద్రకే కాజ సఁవారే
లాయ సఁజీవన లఖన జియాయే – శ్రీ రఘువీర హరసి వురలాయే
రఘుపతి కీన్హీ బహుత బధాయి – కహా భరత సమ తుమ ప్రియ భాయీ
సహస్రవదన తుమ్హరో యశ గానైఁ – అస కహి శ్రీపతి కంఠ లగావై
సనకాదిక బ్రహ్మాది మునీశా – నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహాఁతే – కవి కోవిద కహి సకై కహాఁతే
తుమ ఉపకార సుగ్రీవ హిఁ కీన్హా – రామ మిలాయ రాజపద దీన్హా
తుమ్హరో మంత్ర వీభీషణ మానా – లంకేశ్వర భయే సబ జగ జానా
!!యుగ సహస్ర యోజన పర భాను – లీల్యో తాహి మధుర ఫల జానూ!!
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ – జలధి లాంఘి గయె అచరజ నాహీఁ
దుర్గమ కాజ జగతకే జేతే – సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
రామ దులారే తుమ రఖవారే – హో తవ ఆజ్ఞా బిను పైఠారే
సబ సుఖలహై తుమ్హారీ శరనా – తుమ రక్షక కాహూకో డరనా
ఆపన తేజ సమ్హారో ఆపై – తీనోఁ లోక్ హాంకతే కాంపై
భూత పిశాచ నికట నహిఁ ఆవై – మహావీర జబ నామ సునావై
నాసై రోగ హరై సబ పీరా – జపత నిరంతర హనుమత వీరా
సంకట సే హనుమాన ఛుడావై – మన క్రమ వచన ధ్యాన జో లావై
సబ పర రామ తపస్వీ రాజా – తినకే కాజ సకల తుమ సాజా
ఔర మనోరథ జో కోయి లావై – తాసు అమిత జీవన ఫల పావై
చారోఁ యుగ పరతాప తుమ్హారా – హై పరసిద్ధి జగత ఉజియారా
సాథు సంతకే తుమ రఖవారే – అసుర నికందన రామ దులారే
అష్ట సిద్థి నవ నిధి కే దాతా – అస వర దీన్హ జానకీ మాతా
రామ రసాయన తుమ్హరే పాసా – సదా రహో రఘుపతికే దాసా
తుమ్హరే భజన రామ కో భావై – జన్మ జన్మ కే దుఃఖ బిసరావై
అంత కాల రఘుపతిపుర జాయీ – జహాఁ జన్మి హరిభక్త కహాయీ
ఔర దేవతా చిత్త న ధరయీ – హనుమత సేయి సర్వ సుఖ కరయీ
సంకట హటై మిటై సబ పీరా – జో సుమిరై హనుమత బలవీరా
జై జై జై హనుమాన గోసాయీ – కృపా కరో గురుదేవకీ నాయీ
యహ శతబార పాఠకర జోయీ ఛూటహిబంది మహా శుఖ హోయీ
జో యహ పడై హనుమాన చాలీసా – హోయ సిద్ధి సాఖీ గౌరీసా
తులసీదాస సదా హరిచేరా – కీ జై నాథ హృదయ మహఁ డేరా
రామదూత అతులిత బలధామా – అంజనిపుత్ర పవన సుత నామా
మహావీర విక్రమ భజరంగీ – కుమతి నివార సుమతి కే సంగీ
కాంచన వరణ విరాజ సుకేశా – కానన కుండల కుంచిత కేశా
హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై – కాంథే మూంజ జనేవూ ఛాజై
శంకర సువన కేసరీ నందన – తేజ ప్రతాప మహా జగవందన
విద్యావాన గుణీ అతి చాతుర – రామ కాజ కరివేకో ఆతుర
ప్రభు చరిత్ర సునివేకో రసియా – రామ లఖన సీతా మన బసియా
సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా – వికట రూప ధరి లంక జలావా
భీమ రూప ధరి అసుర సంహారే – రామచంద్రకే కాజ సఁవారే
లాయ సఁజీవన లఖన జియాయే – శ్రీ రఘువీర హరసి వురలాయే
రఘుపతి కీన్హీ బహుత బధాయి – కహా భరత సమ తుమ ప్రియ భాయీ
సహస్రవదన తుమ్హరో యశ గానైఁ – అస కహి శ్రీపతి కంఠ లగావై
సనకాదిక బ్రహ్మాది మునీశా – నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహాఁతే – కవి కోవిద కహి సకై కహాఁతే
తుమ ఉపకార సుగ్రీవ హిఁ కీన్హా – రామ మిలాయ రాజపద దీన్హా
తుమ్హరో మంత్ర వీభీషణ మానా – లంకేశ్వర భయే సబ జగ జానా
!!యుగ సహస్ర యోజన పర భాను – లీల్యో తాహి మధుర ఫల జానూ!!
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ – జలధి లాంఘి గయె అచరజ నాహీఁ
దుర్గమ కాజ జగతకే జేతే – సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
రామ దులారే తుమ రఖవారే – హో తవ ఆజ్ఞా బిను పైఠారే
సబ సుఖలహై తుమ్హారీ శరనా – తుమ రక్షక కాహూకో డరనా
ఆపన తేజ సమ్హారో ఆపై – తీనోఁ లోక్ హాంకతే కాంపై
భూత పిశాచ నికట నహిఁ ఆవై – మహావీర జబ నామ సునావై
నాసై రోగ హరై సబ పీరా – జపత నిరంతర హనుమత వీరా
సంకట సే హనుమాన ఛుడావై – మన క్రమ వచన ధ్యాన జో లావై
సబ పర రామ తపస్వీ రాజా – తినకే కాజ సకల తుమ సాజా
ఔర మనోరథ జో కోయి లావై – తాసు అమిత జీవన ఫల పావై
చారోఁ యుగ పరతాప తుమ్హారా – హై పరసిద్ధి జగత ఉజియారా
సాథు సంతకే తుమ రఖవారే – అసుర నికందన రామ దులారే
అష్ట సిద్థి నవ నిధి కే దాతా – అస వర దీన్హ జానకీ మాతా
రామ రసాయన తుమ్హరే పాసా – సదా రహో రఘుపతికే దాసా
తుమ్హరే భజన రామ కో భావై – జన్మ జన్మ కే దుఃఖ బిసరావై
అంత కాల రఘుపతిపుర జాయీ – జహాఁ జన్మి హరిభక్త కహాయీ
ఔర దేవతా చిత్త న ధరయీ – హనుమత సేయి సర్వ సుఖ కరయీ
సంకట హటై మిటై సబ పీరా – జో సుమిరై హనుమత బలవీరా
జై జై జై హనుమాన గోసాయీ – కృపా కరో గురుదేవకీ నాయీ
యహ శతబార పాఠకర జోయీ ఛూటహిబంది మహా శుఖ హోయీ
జో యహ పడై హనుమాన చాలీసా – హోయ సిద్ధి సాఖీ గౌరీసా
తులసీదాస సదా హరిచేరా – కీ జై నాథ హృదయ మహఁ డేరా
దోహ
పవనతనయ సంకటహరణ – మంగళ మూరతి రూప్
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ సీతారాం
~~~~~~~~~!!ఇతి హనుమాన్ చాలీసా!!~~~~~~~~~~

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...
"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"
హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.
మీకు నచ్చితే షేర్ చేయండి.మీ అభిప్రాయం చెప్పండి.
హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.
పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !
తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?
తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.
పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.
తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !
పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.
ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.
ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వ..
పవనతనయ సంకటహరణ – మంగళ మూరతి రూప్
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ సీతారాం
~~~~~~~~~!!ఇతి హనుమాన్ చాలీసా!!~~~~~~~~~~

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...
"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"
హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.
మీకు నచ్చితే షేర్ చేయండి.మీ అభిప్రాయం చెప్పండి.
హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.
పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !
తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?
తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.
పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.
తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !
పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.
ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.
ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వ..
No comments:
Post a Comment