సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, October 21, 2014

సాయి‬ సద్గురువు.

సాయి‬ సద్గురువు..
#ఓమ్ శ్రీ శిరిడి సాయినాథయనమః
''నా నుంచి నా వాడిని దూరమేనాటికీ కానివ్వను ! "  
ఈ సంసారములోని సంతోషము ,విచారమూ,సత్యమైనవి కావు.జనన మరణాల చక్రం లో పరిభ్రమించడమే దుఃఖము.దాని నుండి విముక్తి పొందడమే నిజమైన ఆనందము.

మానవా మేలుకో – ఈ రోజు మనిషి తాను మనిషిని అనే విషయాన్ని మరిచిపోయాడు.  “నేడు విశ్వంలో మానవులకు కొదవలేదు,కాని మానవత్వము మాత్రము కనిపించుటలేదు. గమ్యం చేరే వరకు విశ్రమించకు.మానవుడు దారి తప్పిపరితపిస్తున్నాడు మనసును ప్రేమతో నింపి ఈ జీవిత ప్రయాణం సాగించాలి.అమృతం గ్రోలుదాo. నిర్మలుడు,సరలుడు.సులభుడు ఐన భగవంతునితో యోగం చెందుదాం.నా తోడు నీడ నీవే అని స్మరించుదాం.#శంకరాచార్య భజగోవిందం లో చెప్పినట్లు అజ్ఞానంలో వున్న  మానవుడు భగవంతునికి దూరమై భంగపడుతున్నాడు.#గోవిందునితో ఐక్యమవ్వటానికి  యోగమవ్వటానికి కృషి చేయమని స్పూర్తినిస్తుంది.ఈ సత్య సందేశం సత్య యుగం , ద్వాపర యుగం,త్రేతాయుగం,కలియుగం లోనూ మహానీయులచే ఇవ్వబడుతుంది.దాన్ని ఆచరించి జన్మను సార్ధకం చేసుకుందాం. 

మనిషిగా పుట్టాక,మానవత్వమే లేకపోతే ఇక భక్తుడిగా చెప్పుకొనే అర్హత ఏ మనిషికి లేదు. అందుచేతనే, దానవత్వం నుండి మానవత్వం వైపుకు,మానవత్వం నుండి దైవత్వం వైపుకు మనిషి చేసే ప్రయాణమే జీవితం,దానికి దోహదపడేదే భక్తి, అట్టి భక్తిని తెలిపేటటువంటి వాడే #సాయి సద్గురువు.
#మానవుడు తను ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి, కాని నేడు సజీవ నరకాన్ని సృష్టించుచున్నాడు.ఆనందం కోసం ఎక్కడో వెతుకుతున్నాడు, తను ఆనంద స్వరూపుడైనప్పటికి.నేడు మానవుని దుఖానికి కారణం మనతో మనకు పరిచయము  
లేకపోవడము.అందరితో పరిచయాలు పెంచుకుంటున్నాము, కాని మనతో మనకు పరిచయము మాత్రము చేసుకోవటములేదు.#సాయి సద్గురువు బ్రహ్మ జ్ఞానాన్నిచ్చి, మనతో మనకు పరిచయము చేసారు.మనకొరకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారు.  ఈ ప్రపంచములో ఈర్ష ద్వేషాలకు తావులేదు,వుండకూడదు. ప్రేమ, దయ, సహనము వంటి గుణాలకు మాత్రమే స్థానం వుంది.వుంటుoది,వుoడాలి.
.........................జై సద్గురు సాయినాథయనమః.....................ఓమ్‬ శ్రీ శిరిడి సాయినాథయనమః
''నా నుంచి నా వాడిని దూరమేనాటికీ కానివ్వను ! "
ఈ సంసారములోని సంతోషము విచారమూ,సత్యమైనవి కావు.జనన మరణాల చక్రం లో పరిభ్రమించడమే దుఃఖము.దాని నుండి విముక్తి పొందడమే నిజమైన ఆనందము.
మానవా మేలుకో – ఈ రోజు మనిషి తాను మనిషిని అనే విషయాన్ని మరిచిపోయాడు. “నేడు విశ్వంలో మానవులకు కొదవలేదు,కాని మానవత్వము మాత్రము కనిపించుటలేదు. గమ్యం చేరే వరకు విశ్రమించకు.మానవుడు దారి తప్పిపరితపిస్తున్నాడు మనసును ప్రేమతో నింపి ఈ జీవిత ప్రయాణం సాగించాలి.అమృతం గ్రోలుదాo. నిర్మలుడు,సరలుడు.సులభుడు ఐన భగవంతునితో యోగం చెందుదాం.నా తోడు నీడ నీవే అని స్మరించుదాం.‪ శంకరాచార్య‬ భజగోవిందం లో చెప్పినట్లు అజ్ఞానంలో వున్న మానవుడు భగవంతునికి దూరమై భంగపడుతున్నాడు.‪ ‎గోవిందునితో‬ ఐక్యమవ్వటానికి యోగమవ్వటానికి కృషి చేయమని స్పూర్తినిస్తుంది.ఈ సత్య సందేశం సత్య యుగం , ద్వాపర యుగం,త్రేతాయుగం,కలియుగం లోనూ మహానీయులచే ఇవ్వబడుతుంది.దాన్ని ఆచరించి జన్మను సార్ధకం చేసుకుందాం.
మనిషిగా పుట్టాక,మానవత్వమే లేకపోతే ఇక భక్తుడిగా చెప్పుకొనే అర్హత ఏ మనిషికి లేదు. అందుచేతనే, దానవత్వం నుండి మానవత్వం వైపుకు,మానవత్వం నుండి దైవత్వం వైపుకు మనిషి చేసే ప్రయాణమే జీవితం,దానికి దోహదపడేదే భక్తి, అట్టి భక్తిని తెలిపేటటువంటి వాడే‪ ‎సాయి‬ సద్గురువు.
మానవుడు‬ తను ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి, కాని నేడు సజీవ నరకాన్ని సృష్టించుచున్నాడు.ఆనందం కోసం ఎక్కడో వెతుకుతున్నాడు, తను ఆనంద స్వరూపుడైనప్పటికి.నేడు మానవుని దుఖానికి కారణం మనతో మనకు పరిచయము
లేకపోవడము.అందరితో పరిచయాలు పెంచుకుంటున్నాము, కాని మనతో మనకు పరిచయము మాత్రము చేసుకోవటములేదు.#సాయి సద్గురువు బ్రహ్మ జ్ఞానాన్నిచ్చి, మనతో మనకు పరిచయము చేసారు.మనకొరకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారు. ఈ ప్రపంచములో ఈర్ష ద్వేషాలకు తావులేదు,వుండకూడదు. ప్రేమ, దయ, సహనము వంటి గుణాలకు మాత్రమే స్థానం వుంది.వుంటుoది,వుoడాలి.
.........................జై సద్గురు సాయినాథయనమః.....................

No comments:

Post a Comment