
శిరిడికి ఎవరు వస్తారో వారందరి కష్టాలు దూరమవును.
పాదాల కింద మీ దుఖల సాగరమును పెట్టి సమాది మెట్లు ఎకండి.
శరీరమును వదిలి వేల్యను కానీ నా భక్తులు పిలిచినా వెంటనే వస్తాను.
మనస్సులో ధృడ విశ్వాసం పెట్టండి, ఆశలను సర్వనాశనం చేయండి.
నేను ఎపట్టికి అమరుడను అని తెలుసుకో, అనుబూతిపొంది నిజాన్ని గుర్తించు.
నన్ను శరణు అని, ఒట్టి చేతులతో ఎవరైనా వెళ్లుంటే నాకు చెప్పు.
ఎవరి భావము ఎ రీతిలోవుందో అలాగే ఉంటుంది నా మనసుయొక్క రూపము.
నీ బాధ్యత నాది, నా ఈ మాట ఎప్పటికి అబద్దం కాదు.
నీవు అడిగేవి దూరంలేదు వచ్చి తీసుకో.
నాలో లీనం అయ్యే వచనములు మనసులో తలుచుకున్నవారి రుణం ఎపట్టికి తిర్చుకోలేను.
నన్ను శరణుకోరి వచ్చిన భక్తుడే ధన్యుడు ధన్యుడు అనన్యము.

!!సాయిబాబాను ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి!!
''పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి.
''పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి.
మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని అని బాబా అన్నారు. అందుచేత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేందుకు సాయిబాబాను తలచుకుని ప్రయత్నాలు చేస్తూపోతే సత్ఫలితాలుంటాయి.
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
No comments:
Post a Comment