
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
1. #వక్రతుండ: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు.
ఆదిలోక పరమాత్ముడైన విఘ్నేశ్వరుని ప్రార్ధనలు కొకొల్లలు. ప్రతి కార్య ఆరంభమునకు విఘ్నేశ్వర స్తుతి హైందవ సంప్రదాయమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణపతి ప్రార్ధనా పద్యములు, సంప్రదాయ శ్లోకాలూ ఎన్నో ఉన్నాయి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న ఈ మూడు పద్యములతో గణేశ్వరుని ప్రార్థిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని శాస్త్ర కారుల ప్రతీతి.
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్".
"తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్"
"అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్."
విఘ్నేశ్వర స్తోత్రములో విద్యార్ధులకు ఉచితమైన పద్యమొకటుంది. ఈ పద్యాన్ని వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.
"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!!

ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
1. #వక్రతుండ: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు.
ఆదిలోక పరమాత్ముడైన విఘ్నేశ్వరుని ప్రార్ధనలు కొకొల్లలు. ప్రతి కార్య ఆరంభమునకు విఘ్నేశ్వర స్తుతి హైందవ సంప్రదాయమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణపతి ప్రార్ధనా పద్యములు, సంప్రదాయ శ్లోకాలూ ఎన్నో ఉన్నాయి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న ఈ మూడు పద్యములతో గణేశ్వరుని ప్రార్థిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని శాస్త్ర కారుల ప్రతీతి.
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్".
"తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్"
"అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్."
విఘ్నేశ్వర స్తోత్రములో విద్యార్ధులకు ఉచితమైన పద్యమొకటుంది. ఈ పద్యాన్ని వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.
"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!!

తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్|
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాథిప నీకు మ్రొక్కెద||
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్|
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాథిప నీకు మ్రొక్కెద||
తలచితి నే గణనాథుని
తలచితి నే విఘ్నపతిని
తలచిన పనిగ తలచితి నే హేరంబుని
తలచితి మా విఘ్నములను తోలగించుటకున్ !!
తలచితి నే విఘ్నపతిని
తలచిన పనిగ తలచితి నే హేరంబుని
తలచితి మా విఘ్నములను తోలగించుటకున్ !!
No comments:
Post a Comment