శివునికి ఏవిధంగా అభిషేకం చేయాలో తెలుసుకుందాం!!
శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి.
మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏవిధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకొండి.
ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించునుఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగునుమారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించునుగరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైనా దానం తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు. పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు. చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగునుపుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు. కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగునుపసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.
శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి.
మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏవిధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకొండి.
ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించునుఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగునుమారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించునుగరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైనా దానం తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు. పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు. చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగునుపుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు. కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగునుపసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.
No comments:
Post a Comment